ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ నియమితులైన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేశ్ ఆయనకు...
ఈ రోజు సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మన 138 డివిజన్ రోడ్ల, డ్రైనేజీ మరియు ఇతర సమస్యలను మన MLA శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి* ...
ఈ రోజు మల్కాజిగిరి ఎంఎల్ఏ *శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి* ఆదేశాల అనుసరంగా షా అలీ బస్తీ సందర్శించడము జరిగింది బస్తీ వాసులు తమ బస్తీ రోడ్డు మరియు డ్రైనేజీ సమస్యల...
మౌలాలి 138 డివిజన్, చెందిన పలువురు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి *ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి* గారి ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు వైద్య...
అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల...