Monday, June 22, 2026
Homeట్రేండింగ్

ట్రేండింగ్

అబద్ధాల ప్రచారంతో రైతులను మోసం చేసిన వైసీపీ :మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాల పునాది మీద నిలిచినవని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా...

మే 9న తెలంగాణకు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారవడంతో రాష్ట్ర రాజకీయాల్లో చురుకుదనం పెరిగింది. మే 9న ఆయన తెలంగాణకు రానుండగా, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు....

విక్రమ్-1 రాకెట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

దేశ అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయిగా నిలిచే ఘట్టానికి హైదరాబాద్ వేదికైంది. దేశపు తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయాణానికి శ్రీకారం చుట్టుతూ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ కీలక ముందడుగు...

సంస్కరణలే సంపద సృష్టికి పునాది :ఎకనమిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానోత్సంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

సంపద సృష్టికి సంస్కరణలే పునాది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నాలుగున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో సంస్కరణలకు ముందు తర్వాత భారతదేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రధాని...

కేసీఆర్‌ మన మనిషి కాదు.. మర మనిషి

కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి తీరుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఇవాళ పార్టీ ఆవిర్భావం సందర్భంగా మేడ్చల్‌ జిల్లా మునీరాబాద్‌లో...
spot_img

Hot Topics

error: Content is protected !!