Homeట్రేండింగ్

ట్రేండింగ్

22ఏ బాధితుల భూముల కోసం బీజేపీ దీక్ష.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

ప్రజల భూములను నిషేధిత జాబితా అయిన సెక్షన్ 22ఏలో చేర్చడాన్ని నిరసిస్తూ తెలంగాణ బీజేపీ పోరుబాటకు సిద్ధమైంది. ఈ క్రమంలో రేపు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో భారీ దీక్ష నిర్వహించనున్నారు....

హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్

ఒకప్పుడు తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి ఎదగాలంటే ఇతర దక్షిణాది పరిశ్రమల నుంచి నటీనటులను తీసుకురావడం సాధారణంగా కనిపించేది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలుగు సినిమా మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా...

సచిన్, కోహ్లీకే సాధ్యం కాని అరుదైన ఘనత.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన!

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ. అయితే టెస్టులు, వన్డేలు, టీ20లు.. మూడు ఫార్మాట్లలోనూ ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన అరుదైన భారత క్రికెటర్ల...

సీఎం విజయ్ కాన్వాయ్‌లోకి దూసుకెళ్లిన వ్యక్తి.. ఒక్కసారిగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది!

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కాన్వాయ్‌లో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. పోలీస్ కస్టడీలో మృతి చెందిన 26 ఏళ్ల యువకుడి తల్లిదండ్రులు తమ కుమారుడి మరణానికి న్యాయం చేయాలంటూ సీఎం కాన్వాయ్‌కు...

క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.. కొండా సురేఖ ఎపిసోడ్‌పై మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ కాంగ్రెస్‌లో మాజీ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తొలిసారిగా స్పందించారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం బాధాకరమని ఆయన అన్నారు. అయితే...
spot_img

Hot Topics

error: Content is protected !!