భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా రాయబారి సెర్జియో గోర్ ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలవాలనుకునే ప్రపంచ నేతల్లో మోదీ అగ్రస్థానంలో ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. భారత్-అమెరికా మధ్య...
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రాజకీయ మెమోయిర్ **‘Belonging: A Journey of Love’**కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పుస్తకాన్ని భారత్లో ప్రచురించేందుకు ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్కాలిన్స్...
భారత్, జపాన్ దేశాల మధ్య క్రీడా సంబంధాల్లో ఓ కీలక అధ్యాయం ప్రారంభం కానుంది. ఇరు దేశాల పురుషుల క్రికెట్ జట్లు తొలిసారిగా టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో తలపడనున్నాయి. భారత్-జపాన్ దౌత్య సంబంధాల...
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులుగా ప్రజలను ద్రోహం, మోసం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర అంతర్గత సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందని...
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడలో నిర్వహించిన ఫోరం సమావేశంలో రాష్ట్రంలోని థియేటర్లకు ఎదురవుతున్న సమస్యలపై ఎగ్జిబిటర్లు విస్తృతంగా చర్చించారు....