Homeటాప్ న్యూస్

టాప్ న్యూస్

ఓటు హక్కుతోనే దేశ భవిష్యత్తును మార్చగలం: ఎంపీ ఈటల రాజేందర్

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల SIR అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కలిసి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్...

‘ప్రభుత్వం మూడు గంటల సినిమా కాదు’.. బీఆర్ఎస్ నేతకు మంత్రి సీతక్క హితవు

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరోసారి వేడెక్కింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా...

22.8 లక్షల మంది అభ్యర్థులకు నేడు నీట్ రీ-ఎగ్జామ్..

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన ప్రశ్నపత్రాల లీకేజీ వివాదం అనంతరం నిర్వహిస్తున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు సర్వం సిద్ధమైంది. వైద్య, దంత విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ ప్రతిష్ఠాత్మక...

సింగరేణిని నష్టాల్లోకి నెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం: కల్వకుంట్ల కవిత

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సింగరేణి ‘బాయిబాట’ కార్యక్రమంలో భాగంగా శనివారం జయశంకర్ భూపాలపల్లి...

బండి భగీరథ్‌కు ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు నెల రోజులుగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్‌కు మల్కాజ్‌గిరి కోర్టు...
spot_img

Hot Topics

error: Content is protected !!