అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులు సృష్టించిన దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ. అయితే టెస్టులు, వన్డేలు, టీ20లు.. మూడు ఫార్మాట్లలోనూ ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన అరుదైన భారత క్రికెటర్ల...
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కాన్వాయ్లో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. పోలీస్ కస్టడీలో మృతి చెందిన 26 ఏళ్ల యువకుడి తల్లిదండ్రులు తమ కుమారుడి మరణానికి న్యాయం చేయాలంటూ సీఎం కాన్వాయ్కు...
తెలంగాణ కాంగ్రెస్లో మాజీ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తొలిసారిగా స్పందించారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం బాధాకరమని ఆయన అన్నారు. అయితే...
వయసు ధృవీకరణ పత్రాల్లో అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో బెంగాల్ లెగ్ స్పిన్నర్, భారత అండర్-19 జట్టు ఆటగాడు రోహిత్ యాదవ్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన చర్యలు తీసుకుంది. అతడిపై...
ఇతర రాజకీయ పార్టీల నుంచి నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకుని బీఆర్ఎస్ నానాజాతి సమితిగా మారిందని, అలాంటి పార్టీ కాంగ్రెస్ను ‘పచ్చ కాంగ్రెస్’ అంటూ విమర్శించడం హాస్యాస్పదమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు...