తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమని, అందుకోసం ప్రతి కార్యకర్త ప్రగాఢంగా పని చేయాలని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లో...
ప్రముఖ మానసిక నిపుణుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నోటిస్ట్ డా. బీవీ పట్టాభిరామ్ (75) ఇకలేరు. ఆదివారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మానసిక వైద్య రంగం,...
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ నియమితులైన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేశ్ ఆయనకు...
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎన్. రామ్చందర్ రావు ఎంపిక అయ్యారు. కేంద్ర నాయకత్వం ఆదేశాలతో ఈ నియామక ప్రక్రియ కొనసాగగా సోమవారం నాటికి ఒక్క నామినేషన్ మాత్రమే...
ఈ రోజు సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మన 138 డివిజన్ రోడ్ల, డ్రైనేజీ మరియు ఇతర సమస్యలను మన MLA శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి* ...