హైడ్రా ఆధ్వర్యంలో శనివారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో భారీ స్థాయిలో కూల్చివేతలు చేపట్టారు. ఈ మెగా ఆపరేషన్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఉదయం ప్రారంభమైన ఈ చర్యల్లో సుమారు 2,000 మంది...
హైదరాబాద్ పాతబస్తీలో శాంతిభద్రతల పరిస్థితులపై బెంగాళిలపై జరుగుతున్న దాడులపై రాజకీయంలో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పాతబస్తీలో...
భారతీయ జనతా పార్టీ స్థాపనకు 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ నివాసంలో పార్టీ జెండా ఆవిష్కరించి కార్యకర్తలు ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. “భారత్ మాతా కి...
భారతీయ జనతా పార్టీ స్థాపనకు 47 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మల్కాజిగిరి పరిధిలో సేవా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అపరాజిత సేవ సమితికి వినాయకనగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి...
మల్కాజిగిరిలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.ఈ ఆరోగ్య శిబిరం స్థానిక...