Sunday, June 28, 2026
Homeతెలంగాణ

తెలంగాణ

ఎంపీ ఈటల సమక్షంలో క్యానం రాజ్యలక్ష్మి రూ.1 లక్ష విరాళం

భారతీయ జనతా పార్టీ స్థాపనకు 47 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మల్కాజిగిరి పరిధిలో సేవా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అపరాజిత సేవ సమితికి వినాయకనగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి...

మల్కాజిగిరిలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన ఎన్. రామచందర్ రావు

మల్కాజిగిరిలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.ఈ ఆరోగ్య శిబిరం స్థానిక...

స్టార్టప్ ఇండియా మహా ఉద్యమం.. యువత సత్తాకు నిదర్శనం: రామచందర్ రావు

ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా దేశవ్యాప్తంగా మహా ఉద్యమంగా రూపాంతరం చెందిందని తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్ రావు పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సదస్సులో...

గజ్వేల్ ఘటనపై హరీశ్ రావు ఆగ్రహం.. కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత కే చంద్రశేఖర్ రావు కు చెందిన గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు...

బాసర ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ శ్రీకారం.. రూ.225 కోట్ల ప్రాజెక్ట్ ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 6న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఆలయ అభివృద్ధికి...
spot_img

Hot Topics

error: Content is protected !!