Saturday, August 8, 2026
Homeతెలంగాణ

తెలంగాణ

వాజ్‌పాయ్ నగర్ RUB పనులు వేగవంతం చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీని కోరిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ట్రాన్స్‌పోర్ట్, రోడ్లు & భవనాల శాఖ...

దక్షిణాది రాష్ట్రాలకు భారీగా లోక్‌సభ సీట్లు పెంపు..

దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై జరుగుతున్న చర్చల నడుమ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు జనాభా శాతానికి అనుగుణంగా కాకుండా మరింత అధికంగా లోక్‌సభ ఎంపీ...

తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై దాసోజు శ్రవణ్ ఆగ్రహం..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చుతూ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ...

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ.. సేవలను మరింత సమర్థవంతం చేస్తాం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

అంగన్వాడీ టీచర్ల సేవలను మరింత సమర్థవంతంగా మార్చేందుకు సాంకేతిక సదుపాయాలను అందించాల్సిన అవసరం ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో సిడిపిఓ స్వాతితో కలిసి...

రేవంత్ రెడ్డికి రాంచందర్ రావు సవాల్.

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సవాల్ విసిరారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ...
spot_img

Hot Topics

error: Content is protected !!