కేంద్ర ప్రభుత్వం రేపు అత్యవసర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో దేశ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉదయం 11:30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. సాధారణంగా...
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏప్రిల్ 17ను ఒక చీకటి దినంగా పేర్కొంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కాంగ్రెస్ పార్టీ మరియు I.N.D.I.A కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు....
లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ (డీలిమిటేషన్) బిల్లు వీగిపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని ఆయన భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోయే చారిత్రక విజయంగా అభివర్ణించారు....
దేశవ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో ఉన్న తీవ్ర అసమతౌల్యతను సరిచేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ...
మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ట్రాన్స్పోర్ట్, రోడ్లు & భవనాల శాఖ...