పూలే సేవలు చిరస్మరనీయమని ఎంపి ఈటెల అన్నారు. సైనిక్పురిలో సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా...
మహిళా సాధికారతకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటోందని. ముఖ్యంగా మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ఇటుక తయారీ యూనిట్లను బలోపేతం చేయడానికి పలు చర్యలను అమలు చేస్తోందని. గ్రామీణ...
హైడ్రా ఆధ్వర్యంలో శనివారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో భారీ స్థాయిలో కూల్చివేతలు చేపట్టారు. ఈ మెగా ఆపరేషన్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఉదయం ప్రారంభమైన ఈ చర్యల్లో సుమారు 2,000 మంది...
హైదరాబాద్ పాతబస్తీలో శాంతిభద్రతల పరిస్థితులపై బెంగాళిలపై జరుగుతున్న దాడులపై రాజకీయంలో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పాతబస్తీలో...
భారతీయ జనతా పార్టీ స్థాపనకు 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ నివాసంలో పార్టీ జెండా ఆవిష్కరించి కార్యకర్తలు ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. “భారత్ మాతా కి...