రాష్ట్రంలో ఖరీఫ్–2026 సీజన్ను విజయవంతంగా నిర్వహించేందుకు వ్యవసాయశాఖ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు సమయానికి అందుబాటులో...
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామంలో తేజు ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి సంబంధించిన రెండవ షూటింగ్ షెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేసింది. చిత్ర నిర్మాత సంతోష్ రావు బల్గూరి...
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై కేంద్ర సహాయమంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ నాయకులు అహంకారంతో వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్య విలువలను పక్కనబెట్టి రాజకీయ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని...
తెలంగాణలో ఫార్మా సిటీ భూసేకరణ అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను వెంటనే రైతులకు తిరిగి అప్పగించాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల...
ఈనెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ భారీ సభ కోసం భారతీయ జనతా పార్టీ నాయకత్వం...