Saturday, August 8, 2026
Homeతెలంగాణ

తెలంగాణ

రైతు డిస్కమ్ పై పబ్లిక్ హియరింగ్ లో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

రైతు డిస్కం పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తోందని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ డిస్కమ్ ఏర్పాటు వ్యవసాయంపై ఎండ్రిన్ చల్లడమేనని ఆవేదన వ్యక్తం చేశారు....

పోక్సో కేసులో బండి భగీరథ్ కస్టడీ ముగింపు.. చర్లపల్లి జైలుకు తరలింపు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసు కస్టడీ ముగియడంతో భగీరథ్‌ను అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు...

మహిళలు ఉద్యోగాలు వెతికేవారు కాదు.. ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఎదగాలి: మంత్రి సీతక్క

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కుమురం భీం ఆదివాసీ భవన్‌లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు....

“మీ సురక్ష” అవగాహన సమావేశం.. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సుమతి

మల్కాజిగిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ సుమతి ఆధ్వర్యంలో “మీ సురక్ష” కార్యక్రమంలో భాగంగా సైబర్ అవగాహన, ప్రజా భద్రత అంశాలపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. సాయినాథ్‌పురంలోని ప్రశాంత్ గార్డెన్‌లో జరిగిన ఈ...

భగీరథ్ కేసులో దర్యాప్తు వేగవంతం..

సంచలనం సృష్టించిన భగీరథ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను మరింత వేగవంతం చేసింది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించే దిశగా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా భగీరథ్...
spot_img

Hot Topics

error: Content is protected !!