ఆధునిక సాంకేతికతను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా డ్రోన్ సేవలను అందించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ఏపీ డ్రోన్...
ఆరంభమయిన జీవన ప్రవాహం
1956 జూలై 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురం గ్రామంలో జన్మించారు, చిన్ననాటి నుంచే సాహిత్య, సంగీత, వేద విజ్ఞాన వాతావరణంలో పెరిగారు. వారి కుటుంబం...
ఆషాఢ శుద్ధ ఏకాదశి... హిందూ ధార్మిక పంచాంగం ప్రకారం అత్యంత పవిత్రమైన రోజు. ఇది సంవత్సరంలో వచ్చే తొలి ఏకాదశిగా భావించబడుతుంది. “తొలి ఏకాదశి” అనే పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ రోజు...
138 మౌలాలి డివిజన్ – ఓల్డ్ సఫిల్ గూడ అశుర్ఖాన సందర్శన ఈరోజు ఓల్డ్ సఫిల్ గూడ అశుర్ఖాన వద్ద జరిగిన పూజ కార్యక్రమానికి తౌఫిక్ ఆహ్వానం మేరకు హాజరయ్యాము. భక్తి, శ్రద్ధలతో...
ఈ రోజు 138 డివిజన్ పరిధిలోని చందబాగ్ ఏరియాలో *వంశీ ముదిరాజ్* సందర్శించరు, కార్యక్రమంలో కాలనీ వాసులు తమ సమస్యగా వారి కాలనీకి వచ్చే 30ft రోడ్డు మధ్యలో ఎలెక్ట్రిక్ స్తంభం ఉండడము...