తెలంగాణ ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి ఘటనపై బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగం...
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జరిగిన ఒక యాదృచ్ఛిక సంఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్, ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ కలయికలో...
చిన్న తెరపై తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రియాలిటీ షో బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రతిసారీ కొత్త కాన్సెప్ట్లతో, కొత్త కంటెస్టెంట్లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే...
దాదాపు నాలుగు దశాబ్దాలుగా సంస్కృత ఉపాధ్యాయుడిగా లక్షలాదిమందికి విద్యాబోధన చేస్తున్న ఎస్. ఏ టి.ఎస్ ఆచార్య ఆగష్టు 31, 2025 నాడు గుంటూరు నందు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు....
ఈసీఐఎల్ లో రుచికరమైన భోజనం కోసం వెతుకుతున్నవారికి పక్కాగా సొంతిలా మారిన చోటు Tasty Flair Food Court . టిఫిన్స్, మీల్స్, టీ, చాట్, చైనీస్, బిర్యానీలు ఇలా అన్నీ ఒక్క...