మల్కాజ్గిరి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ...
ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు....
అల్వాల్లో పోలీసుల లాఠీచార్జ్ – కేసులు నమోదు, సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలనలోమల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర దేవాలయంలో మంగళవారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నేతల...
క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటాలంటే అవసరమైన మౌలిక సదుపాయాలు, దిశానిర్దేశం లభించాల్సిన అవసరం ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.విక్టరీ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న...
ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా మాతంగి స్వర్ణలత రంగం తన భవిష్యవాణితో వినయంగా హాజరైన భక్తులకు సందేశం అందించారు. అమ్మవారి ఆరాధనలో భాగంగా ఐదువారాల పాటు జరిగే పూజల సందర్భంగా,...