తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేబినెట్ విస్తరణ అంశం హాట్టాపిక్గా మారింది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగింపు దశకు చేరుకోవడంతో.. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న చర్చ కాంగ్రెస్...
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు తాతా మధు, నవీన్ రెడ్డి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారానికి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు ఉంటాయని రాజకీయ...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? ‘పాదయాత్ర 2.0’ చేపట్టే ఆలోచనపై జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. పర్చూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలతో...
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు అసలు జరుగుతాయో లేదో కూడా ప్రస్తుత పరిస్థితుల్లో స్పష్టత లేదని అన్నారు....
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య భిన్నాభిప్రాయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గతంలో అత్యంత సన్నిహితంగా ఉన్న...