రాష్ట్రీయం

రేవంత్ సర్కార్‌పై రాంచందర్ రావు ఫైర్

సామాన్యుల ఆస్తులు, రైతుల వ్యవసాయ భూములను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం భూదందాకు పాల్పడుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. 22ఏ నిషిద్ధ జాబితా పేరుతో పేదలు,...

గురువుల పాత్ర అత్యంత కీలకం.. టీచర్స్ డే సందర్భంగా ఎన్. రామచందర్ రావు

మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త, ఆదర్శ ఉపాధ్యాయుడు, భారతరత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని...

రేవంత్ సర్కార్ గద్దె దిగే వరకు విశ్రమించం.. ఈటల రాజేందర్ శపథం

22-ఏ నిషేధిత జాబితాలో భూములను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ చేపట్టిన పోరాటానికి మద్దతుగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 22-ఏ బాధితులకు అండగా సెప్టెంబర్ 5న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్...

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ 5, 2026న విడుదల చేసిన మీడియా...

ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్‌న్యూస్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సానుకూలంగా చర్చలు జరిగాయి. ఉద్యోగులు...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!