తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ...
డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు డాక్ట్రెస్ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం 5 కిలోమీటర్ల పరుగు ఘనంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం మూడున్నర గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ఆరోగ్యరంగం మరియు విద్యా రంగంలో విప్లవాత్మక...
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి, అలాగే MLC పదవికి రాజీనామా చేసిన కవిత రాజకీయంగా కొత్త కసరత్తులు మొదలుపెట్టినట్లు సమాచారం. నిన్న ఆమె తన ప్రధాన అనుచరులు, జాగృతి SM ప్రతినిధులు...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ తరానికి వైఎస్ ఒక్కరే, కేవీపీ ఒక్కరే” అని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది తన వద్దకు వచ్చి “మేము కేవీపీలా ఉంటాం” అంటున్నారని,...