Friday, July 10, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

“నాట్యం నడిపిన జీవితం -స్టెప్పులోనే స్టార్డమ్ – జానీ మాస్టర్

జానీ మాస్టర్ అసలు పేరు షేక్ జానీ బాషా. ఆయన 1982 జూలై 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో జన్మించారు. చిన్నతనం నుంచే డ్యాన్స్ పట్ల ఆసక్తి పెరిగిన జానీ, నాటకీయ నృత్యం...

నేను సౌమ్యుడిని కాదు.. పోరాటయోధుడిని

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమని, అందుకోసం ప్రతి కార్యకర్త ప్రగాఢంగా పని చేయాలని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో...

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డా. బీవీ పట్టాభిరామ్ ఇక లేరు

ప్రముఖ మానసిక నిపుణుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నోటిస్ట్ డా. బీవీ పట్టాభిరామ్ (75) ఇకలేరు. ఆదివారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మానసిక వైద్య రంగం,...

చంద్రబాబు, పవన్, లోకేశ్ నుండి బీజేపీ కొత్త అధ్యక్షులకు శుభాకాంక్షలు

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ నియమితులైన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేశ్ ఆయనకు...

కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ

అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల...
spot_img

Hot Topics

error: Content is protected !!