Thursday, July 30, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డా. బీవీ పట్టాభిరామ్ ఇక లేరు

ప్రముఖ మానసిక నిపుణుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నోటిస్ట్ డా. బీవీ పట్టాభిరామ్ (75) ఇకలేరు. ఆదివారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మానసిక వైద్య రంగం,...

చంద్రబాబు, పవన్, లోకేశ్ నుండి బీజేపీ కొత్త అధ్యక్షులకు శుభాకాంక్షలు

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ నియమితులైన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేశ్ ఆయనకు...

కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ

అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల...

మల్కాజ్గిరిలో రూ.46 లక్షల అభివృద్ధి పనులకు కార్పొరేటర్ శ్రవణ్ శ్రీకారం

మల్కాజ్గిరి డివిజన్‌లో అభివృద్ధి కార్యాచరణకు వేగం పెంచుతూ, కార్పొరేటర్ శ్రవణ్ గురువారం దాదాపు రూ.46 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూ.8 లక్షలతో వెస్ట్ శ్రీకృష్ణనగర్‌లో స్టోర్మ్ వాటర్...

సమస్యలపై కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన

మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ రాంబ్రహ్మం నగర్, ఓల్డ్ నెరేడ్మెట్ ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక వాసులతో కలిసి నెలకొన్న సమస్యలను తెలుసుకుంటూ ప్రజల నుండి ప్రత్యక్షంగా అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా వాసులు డ్రైనేజీ పైప్‌లైన్...
spot_img

Hot Topics

error: Content is protected !!