Saturday, June 20, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

టీమిండియా ముందు ఈజీ టార్గెట్!

లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్-భారత్ టెస్టులో నాలుగో రోజు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 192 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ ముందు 193 పరుగుల విజయలక్ష్యం...

సెల్ఫీకి యత్నించిన అభిమాని… తోసేసిన రాజమౌళి

ప్రముఖ నటుడు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు ఇవాళ కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించేందుకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో...

కోట శ్రీనివాసరావు భౌతికకాయానికి బీజేపీ నేతల నివాళి

ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు పరమపదించడంతో సినీ, రాజకీయ రంగాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు విచారం...

ఉజ్జయినీ బోనాల సందర్భంగా మొండా మార్కెట్‌లో ప్రత్యేక పూజలు చేసిన ఈటల

ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర సందర్భంగా మొండా మార్కెట్ డివిజన్‌లో నిర్వహించిన ప్రత్యేక బోనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్పొరేటర్ దీపిక నరేష్ ఆధ్వర్యంలో కీస్ హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ...

GHMC సమావేశాల్లో మీడియా ప్రవేశంపై ఆంక్షలు?

GHMC స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో మీడియా ప్రతినిధుల ప్రవేశాన్ని నిరోధించాలనే యోచన అధికార కాంగ్రెస్ మేయర్ నుంచి రావడం గమనార్హమని, ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ...
spot_img

Hot Topics

error: Content is protected !!