Homeతాజా వార్తలు

తాజా వార్తలు

సినీ నిర్మాత, విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా, సినీ విశ్లేషకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన త్రిపురనేని చిట్టిబాబు మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి...

మేఘాలయ పర్యటనకు మంత్రి సీతక్క

తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బుధవారం నుంచి మేఘాలయ రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటన స్టేట్-టు-స్టేట్ భాగస్వామ్య కార్యక్రమంలో...

రైతుల జీవిత కథతో ‘ఫీచర్ ఫిల్మ్’ – షూటింగ్ ప్రారంభం

రైతుల జీవితాలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ‘ఫ్యూచర్ ఫిల్మ్’ చిత్రీకరణ గుంటూరుకు సమీపంలోని వింజనంపాడు గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది. రైతుల జీవితం, వారు ఎదుర్కొనే కష్టాలు, సాధించే విజయాలు, అలాగే సమాజం రైతులకు...

రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: అచ్చెన్నాయుడు

రాష్ట్ర రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం...

సీఎం చంద్రబాబును వివాహానికి ఆహ్వానించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్

టాలీవుడ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి తన వివాహానికి ఆహ్వానించడం...
spot_img

Hot Topics

error: Content is protected !!