Tuesday, June 23, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

బాలకృష్ణకు గోల్డ్ ఎడిషన్ అవార్డు

ప్రసిద్ధ నటుడు మరియు హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ తన సినీ జీవితంలో అరుదైన మైలురాయిని సాధించారు. 50 ఏళ్లుగా భారత చలన చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయన ప్రతిష్ఠాత్మక వరల్డ్...

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనంగా ఎన్నికల సన్నాహక సమావేశం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసుఫ్‌గూడా మహమూద్ గార్డెన్స్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సన్నాహక సమావేశంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు నేతృత్వంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెదక్...

కాంగ్రెస్ బురద రాజకీయం చేస్తోంది : హరీష్ రావు

బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు వరదలపై చర్చకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయం చేస్తూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోతున్నది’’...

బీఆర్ఎస్ ఆందోళనపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పందన

తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు యూరియా కొరతపై చేపడుతున్న ఆందోళనలను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్రంగా ఖండించారు. ఆయన ఈ ఆందోళనలను కపట నాటకమని పేర్కొన్నారు. "యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వం కారణమా,...

ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన క‌మ్మ కార్పొరేష‌న్ చైర్మ‌న్ నాదెండ్ల బ్రహ్మంచౌదరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన నాదెండ్ల బ్రహ్మంచౌదరి, విజయవాడ పార్లమెంట్ కార్యాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, ఎంపీ కేశినేని శివనాథ్, నాదెండ్ల...
spot_img

Hot Topics

error: Content is protected !!