Tuesday, June 23, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

పెంట్ హౌస్ వివాదం.. అల్లు అరవింద్‌కు షాక్ ఇచ్చిన అధికారులు

ప్రసిద్ధ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఆయన నిర్మించిన ‘అల్లు బిజినెస్ పార్క్’ భవనంపై ఈ చర్యలు తీసుకున్నారు. భవన...

కేసీఆర్ మళ్లీ వస్తేనే తెలంగాణకు పాత రోజులు – మల్లారెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రశంసలు కురిపించారు. మంగళవారం ఉదయం తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని...

సీఎం, మంత్రులు సినిమాల్లో నటించడంపై నిషేధం లేదు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ హైకోర్టు నుంచి సినీ రాజకీయ రంగంలో మరోసారి చర్చనీయాంశమైన తీర్పు వెలువడింది. సీఎంతో సహా మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ సందర్భంగా న్యాయమూర్తి...

రైతులందరికీ యూరియా ఎరువులు అందుబాటులో: ఎంపీ కేశినేని శివనాథ్ హామీ

రాష్ట్రంలో రైతులందరికీ యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఎరువుల కొరతతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపినట్లుగా, రాష్ట్రానికి...

కారు ను లేపేసి కవిత.. BRS లోగో Twitter హెడర్ నుంచి రిమూవ్

కవిత మళ్లీ Twitter బయోని అప్డేట్ చేశారు. తాజాగా ఆమె హెడర్ లో ఉన్న బీఆర్ఎస్ లోగోని తొలగించి, సోషల్ మీడియా ఫాలోవర్లలో చర్చకు కారణమయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో కవిత తరచుగా సోషల్ మీడియాలో...
spot_img

Hot Topics

error: Content is protected !!