Tuesday, June 23, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయమే గోపినాథ్‌కు నిజమైన నివాళి: కేటీఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ వర్గాల్లో చురుగ్గా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన...

ఢిల్లీలో రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లిన మంత్రి నారా లోకేష్

రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజీ షెడ్యూల్ మధ్యలో మంగళవారం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. ఇటీవలే రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు బాబుకి జన్మనిచ్చిన...

ములుగు జిల్లాలో రోడ్ల అభివృద్ధికి సీతక్క శంకుస్థాపన

ములుగు జిల్లా గ్రామీణ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాలలో రోడ్ల అభివృద్ధి పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి...

గచ్చిబౌలిలో 5K Run – డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కోసం వైద్యుల మహా పరుగు

డ్రగ్స్‌ వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు డాక్ట్రెస్ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం 5 కిలోమీటర్ల పరుగు ఘనంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది...

రామ్ దేవ్ బాబాను కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్ – విజ‌యవాడ ఉత్సవ్ ఆహ్వానం

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఒక యాదృచ్ఛిక సంఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్, ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ కలయికలో...
spot_img

Hot Topics

error: Content is protected !!