Tuesday, June 23, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

రాజధానిపై జగన్ విధ్వంసం… అమరావతిపై చంద్రబాబు విజయం

రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలు చూస్తే జగన్ పాలన పూర్తిగా విధ్వంసానికి ప్రతీకగా నిలిచిందని, అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమరావతి పునర్నిర్మాణం విజయపథంలో దూసుకెళ్తోందని...

బాసర ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ శ్రీకారం.. రూ.225 కోట్ల ప్రాజెక్ట్ ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 6న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఆలయ అభివృద్ధికి...

ఎల్బీ నగర్‌లో దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ.. పాల్గొన్న ఈటల రాజేందర్

హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్లో 99వ జయంతి సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన...

ఆరు గ్యారెంటీలపై రేవంత్ వ్యాఖ్యలు.. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలు అంశంపై రాజకీయ వాదోపవాదాలు మళ్లీ వేడెక్కాయి. కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర...

జీహెచ్ఎంసీకి పెరిగిన ఆదాయం.

హైదరాబాద్ నగరాభివృద్ధి వేగం పెరుగుతున్న నేపథ్యంలో, నిర్మాణ రంగం ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్...
spot_img

Hot Topics

error: Content is protected !!