Tuesday, June 23, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

స్టార్టప్ ఇండియా మహా ఉద్యమం.. యువత సత్తాకు నిదర్శనం: రామచందర్ రావు

ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా దేశవ్యాప్తంగా మహా ఉద్యమంగా రూపాంతరం చెందిందని తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్ రావు పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సదస్సులో...

వేగంగా రణబాలి షూటింగ్ .. రాయలసీమ షెడ్యూల్ పూర్తి చేసిన విజయ్-రష్మిక జంట

టాలీవుడ్‌లో క్రేజీ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం రణబాలి షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ రాయలసీమలో...

గజ్వేల్ ఘటనపై హరీశ్ రావు ఆగ్రహం.. కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత కే చంద్రశేఖర్ రావు కు చెందిన గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు...

రాజధానిపై జగన్ విధ్వంసం… అమరావతిపై చంద్రబాబు విజయం

రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలు చూస్తే జగన్ పాలన పూర్తిగా విధ్వంసానికి ప్రతీకగా నిలిచిందని, అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమరావతి పునర్నిర్మాణం విజయపథంలో దూసుకెళ్తోందని...

బాసర ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ శ్రీకారం.. రూ.225 కోట్ల ప్రాజెక్ట్ ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 6న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఆలయ అభివృద్ధికి...
spot_img

Hot Topics

error: Content is protected !!