Thursday, July 30, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

నెల్లూరులో మత్స్యకారుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

నెల్లూరు జిల్లా తీరప్రాంతంలో జరిగిన విషాదకర పడవ ప్రమాద ఘటనపై రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు మృతి చెందడం...

“మీ సురక్ష” అవగాహన సమావేశం.. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సుమతి

మల్కాజిగిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ సుమతి ఆధ్వర్యంలో “మీ సురక్ష” కార్యక్రమంలో భాగంగా సైబర్ అవగాహన, ప్రజా భద్రత అంశాలపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. సాయినాథ్‌పురంలోని ప్రశాంత్ గార్డెన్‌లో జరిగిన ఈ...

తాళాయపాలెంలోని శివశైవ క్షేత్రంలో “తేజు ఫిలిమ్స్” షూటింగ్

తాళాయపాలెంలోని ప్రముఖ శివశైవ క్షేత్రంలో “తేజు ఫిలిమ్స్” చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక ఘట్టాలను చిత్రీకరించినట్లు దర్శకుడు సుధాకరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీనియర్ నటుడు కొండపల్లి అప్పారావు అఘోర...

బాధితురాలికి న్యాయం కోసం బీఆర్‌ఎస్ మాత్రమే పోరాడింది: కేటీఆర్

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్బీనగర్‌లో...

కాప్రా చెరువుకు రూ.35 కోట్లతో మహర్దశ.. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి ఘన సన్మానం

ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మా రెడ్డి కృషి ఫలితంగా కాప్రా చెరువుకు మహర్దశ పట్టబోతోందని తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర నాయకులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కాప్రా కన్వీనర్ రేగళ్ల...
spot_img

Hot Topics

error: Content is protected !!