ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన నాదెండ్ల బ్రహ్మంచౌదరి, విజయవాడ పార్లమెంట్ కార్యాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, ఎంపీ కేశినేని శివనాథ్, నాదెండ్ల బ్రహ్మంచౌదరికి శాలువా కప్పి, కొండపల్లి బొమ్మను బహుకరించారు.వీరిద్దరు అనంతరం రాష్ట్ర రాజకీయాలు, సమకాలీన అంశాలపై చర్చించి, ఆలోచనల్ని పంచుకున్నారు.
ఎంపీ కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మంచౌదరి




