Saturday, June 6, 2026
Google search engine
HomeExclusive Articles138 మౌలాలి డివిజన్ – ఓల్డ్ సఫిల్ గూడ అశుర్ఖాన సందర్శన

138 మౌలాలి డివిజన్ – ఓల్డ్ సఫిల్ గూడ అశుర్ఖాన సందర్శన

138 మౌలాలి డివిజన్ – ఓల్డ్ సఫిల్ గూడ అశుర్ఖాన సందర్శన 🌙ఈరోజు ఓల్డ్ సఫిల్ గూడ అశుర్ఖాన వద్ద జరిగిన పూజ కార్యక్రమానికి తౌఫిక్ ఆహ్వానం మేరకు హాజరయ్యాము. భక్తి, శ్రద్ధలతో పూజలు నిర్వహించడంలో భాగస్వామ్యం కావడం మాకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా నిలిచింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎండీ ఉస్మాన్, వంశీ ముదిరాజ్, మదన్ మూర్తి, జైరామ్, జియా తదితర నాయకులు పాల్గొన్నారు.ఇలాంటి కార్యక్రమాలు మతపరమైన సమభావాన్ని, భక్తి మార్గాన్ని పెంపొందించడమే కాకుండా, ప్రజల మధ్య ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయి.

పవన్ సభకు భయపడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్: బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు

తెలంగాణలో జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న సభ చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదం రోజురోజుకు మరింత వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్​. రామచందర్​...

Related Articles

అనారోగ్యంతో ఉన్న దేవ్‌జీని పరామర్శించిన కల్వకుంట్ల కవిత

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీని తెలంగాణ రక్షణ...

పవన్ సభకు భయపడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్: బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు

తెలంగాణలో జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న సభ చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదం రోజురోజుకు మరింత వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో...

తోత‌పూరి మామిడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి అచ్చెన్నాయుడు

తోత‌పూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని...

ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమా?.. పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన కేటీఆర్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక...

ప్రపంచ వేదికపై ఏపీ ప్రకృతి వ్యవసాయానికి అరుదైన గౌరవం.. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ రైతులు, మహిళలకు అంకితం: మంత్రి అచ్చెన్నాయుడు

ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకం రెపరెపలాడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన...

రూ.62.20 కోట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ

రైతు సంక్షేమం, భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయాభివృద్ధికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్–2026 సీజన్‌లో పచ్చిరొట్ట పంటల...

ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యం: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) రాష్ట్ర ప్రజలకు రాష్ర్ట ఆవిర్భవ దినోత్సవ హృదయపూర్వక...

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ ఘోర వైఫల్యం :బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ...
error: Content is protected !!