ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై...
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో విస్తృతంగా అభివృద్ధి సాధించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో కీలక అడుగు వేశారు. దేశప్రముఖ పారిశ్రామిక వేత్తలతో కూడిన టాస్క్ ఫోర్సు రూపొందించిన ఏపీ...
ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి నివాసంలో పునరుద్ధరణ పనులలో భాగంగా నిర్మించిన రిటైన్ వాల్ క్రమబద్ధీకరణకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2025 జూన్ 5న గ్రేటర్ హైదరాబాద్...
చిల్కానగర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలు మరియు బస్తీల్లో ₹59 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బండారి...
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్ టెరిటోరియల్ కంస్టిట్యూన్సీలు (జెడ్పిటిసీలు), మండల పరిషత్ టెరిటోరియల్ కంస్టిట్యూన్సీలు (ఎంపీటిసీలు) సంఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
సమాచారం ప్రకారం...