చిల్కానగర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలు మరియు బస్తీల్లో ₹59 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బండారి...
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్ టెరిటోరియల్ కంస్టిట్యూన్సీలు (జెడ్పిటిసీలు), మండల పరిషత్ టెరిటోరియల్ కంస్టిట్యూన్సీలు (ఎంపీటిసీలు) సంఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
సమాచారం ప్రకారం...
GHMC ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న QC ఇంజినీర్ల పనితీరుపై మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ తీవ్రంగా మండిపడ్డారు. అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాల్సిన సమయంలో QC ఇంజినీర్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణలేమితో పనులు నిలిచిపోతున్నాయని ఆరోపించారు.
కొత్త...
తెలుగు రాష్ట్రాల మధ్య జలవనరుల అంశాలపై న్యూఢిల్లీలో కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన సుమారు గంటన్నర పాటు కొనసాగింది.సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...