కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, మాజీ...
ఎమ్మెల్సీ కవితపై వేటుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. కాసేపట్లో పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రెస్...
మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రజా భవన్లో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు....
జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు....
తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయించాయి. బిల్లుల పెండింగ్ సమస్యను పరిష్కరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు వెల్లడించాయి.ఆసుపత్రుల ప్రతినిధుల సమాచారం ప్రకారం, ప్రభుత్వంపై రూ.1,300 కోట్లకు...