తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత ముదురుతోంది. సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం, నిరసనలు, పరస్పర...
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు తాతా మధు, నవీన్ రెడ్డి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారానికి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు ఉంటాయని రాజకీయ...
తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో సోమవారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసెంబ్లీ నిరసన, అధికారులపై దాడులు, స్పీకర్ పట్ల బీఆర్ఎస్ నేతల వ్యవహారశైలిపై అధికార పక్షం తీవ్ర...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. అసెంబ్లీ వద్ద ఇటీవల జరిగిన ఘటనలు, మహిళా ఎమ్మెల్యేల పట్ల...
తెలంగాణ శాసనసభలో బీజేపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 22A అంశంపై సభలో చర్చిస్తామని ముందుగానే స్పష్టం చేసినప్పటికీ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగడం సరికాదని...