ఢిల్లీలో కూటమి రాజకీయాలు మరింత బలపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో నిర్వహించిన కీలక భేటీలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూటమి ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా...
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయిలో పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు సాధించడం రాష్ట్రానికి గర్వకారణమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాఖ అధికారులకు, ఉద్యోగులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.గ్రామాభివృద్ధే...
రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలతో పాటు పరిశ్రమాభివృద్ధికి అనుకూలమైన విధానాలు అమలు చేస్తున్నట్లు...
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు అండగా నిలుస్తాననే తన నిబద్ధతను మంత్రి నారా లోకేష్ మరోసారి చాటుకున్నారు. పార్టీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక, మానసిక భరోసా అందిస్తూ తన...
రాష్ట్రంలో మెరుగైన ప్రజారోగ్యం సాధన కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఏప్రిల్ నెల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు,...