తెలంగాణలో పేదల భూములను కొల్లగొట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద స్కెచ్ వేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆ వ్యూహంలో భాగంగానే...
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేబినెట్ విస్తరణ అంశం హాట్టాపిక్గా మారింది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగింపు దశకు చేరుకోవడంతో.. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న చర్చ కాంగ్రెస్...
కేసీఆర్ హయాంలో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపిస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కొత్త సమస్యలను సృష్టిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు...
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ మైనింగ్, భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి డిమాండ్...