ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కొన్ని ప్రాంతాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో.. పశ్చిమ ప్రాంతంగా పేరొందిన మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలను కలుపుకొని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ కొన్నేళ్లుగా అక్కడి ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి ఆదిమూలపు మార్కాపురం జిల్లా కావాలని ఆకాంక్షిం