వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మంగళవారం వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని లల్వాని నగర్ బండ చెరువు లో నీటిపారుదల శాఖ ఇంచార్జి డిఇ శ్రీ నరేందర్ మరియు ఎఇ ఎంఎస్ పృథ్వీతో మాట్లాడి పెండింగ్‌లో ఉన్న బండచెరువు లోని మురుగునీటి మళ్లింపు పనులపై వివరణ తీసుకుని పనులను వెంటనే ప్రారంభించామని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు కాలనీ వాసులు ఉమాకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.