నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజ్ పనులు దాదాపు పూర్తయ్యాయని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జిల్లాలో 3వేల కోట్లతో నీటి పారుదల పనులు జరుగుతున్నాయన్నారు. టీడీపీ నేతలు చేస్తోన్న విమర్శలపై స్పందిస్తూ… వయస్సు అయిపోయిన వారి కామెంట్స్ ను పట్టించుకోనని వ్యాఖ్యానించారు.