తాడేపల్లి ముఖ్య మంత్రి క్యాంపు కార్యాలయం లో ప్రముఖ రాజకీయ నాయకులను మర్యాద పూర్వకంగా శ్రీ బత్తుల బ్రహ్మానందరెడ్డి కలిసి, వారికి కృతజ్ఞతలు తేలుపుకున్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి , పార్లమేంట్ నాయకులు శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, శ్రీ విజయసాయి రెడ్డి , మరియు శ్రీ డోక్కా మాణిక్య వరప్రసాద్ , బత్తుల ను అభినందించారు. ముందుగా ఓంగోలు జిల్లా కలేక్టర్ శ్రీ AS దినేష్ కుమార్ IAS గారిని కలిసి వారిని సత్కరించారు. ఇంకా శ్రీ నరాల రమణారెడ్డి , జిల్లా వై. యస్. ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వందల సంఖ్య లో అభిమానులు హోజరు అయ్యి శ్రీ బత్తుల బ్రహ్మానందరెడ్డి కి అభినందనలు తేలుపుకున్నారు.