తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్ టెరిటోరియల్ కంస్టిట్యూన్సీలు (జెడ్పిటిసీలు), మండల పరిషత్ టెరిటోరియల్ కంస్టిట్యూన్సీలు (ఎంపీటిసీలు) సంఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
సమాచారం ప్రకారం...
GHMC ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న QC ఇంజినీర్ల పనితీరుపై మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ తీవ్రంగా మండిపడ్డారు. అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాల్సిన సమయంలో QC ఇంజినీర్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణలేమితో పనులు నిలిచిపోతున్నాయని ఆరోపించారు.
కొత్త...
ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో విమర్శకులపై స్పందించారు. ఎలాంటి విమర్శలు వచ్చినా వాటిని ప్రతిస్పందించడాన్ని మానేశానని, ఇప్పుడు వాటిపై మంచి చెడు అనే తేడా లేకుండా స్పందించబోనని...
తెలుగు రాష్ట్రాల మధ్య జలవనరుల అంశాలపై న్యూఢిల్లీలో కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన సుమారు గంటన్నర పాటు కొనసాగింది.సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో "ఇందిరా మహిళా శక్తి సంబరాలు" మంగళవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, సీతక్క ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహిళా సంఘాలకు...