Friday, July 31, 2026
Homeట్రేండింగ్

ట్రేండింగ్

అభివృద్ధితో రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా మలుస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతికి శక్తివంతమైన బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తాజాగా నిర్వహించిన 8వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం సీఎం క్యాంపు...

సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట – ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టివేత

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో హైకోర్టులో ఊరట పొందారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో 2016లో నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సొసైటీ స్థలాన్ని అక్రమించేందుకు ప్రయత్నించారనే...

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీసీ రాజు

ఉప్పల్ నియోజకవర్గానికి ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నూతన డిప్యూటీ కమిషనర్ రాజు, గురువారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా డీసీ రాజుకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు...

పారిశుద్ధ్య సిబ్బందికి రక్షణ కిట్ల పంపిణీ

ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకనగర్ డివిజన్‌లో జీహెచ్ఎంసి పారిశుద్ధ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి, చిలుకనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా...

ప్రధానితో భేటీకి సిద్ధమైన సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల...
spot_img

Hot Topics

error: Content is protected !!