Monday, June 22, 2026
Homeట్రేండింగ్

ట్రేండింగ్

ఫ్యాక్షన్ బాధితులను ఆదుకున్న మంత్రి లోకేష్

రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల్లో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవడంలో మంత్రి నారా లోకేష్ మరొకసారి తన మానవీయతను చాటుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కామిరెడ్డిపల్లికి చెందిన దాసరి నరసింహులు కుటుంబాన్ని ఉండవల్లి...

అభివృద్ధితో రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా మలుస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతికి శక్తివంతమైన బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తాజాగా నిర్వహించిన 8వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం సీఎం క్యాంపు...

సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట – ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టివేత

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో హైకోర్టులో ఊరట పొందారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో 2016లో నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సొసైటీ స్థలాన్ని అక్రమించేందుకు ప్రయత్నించారనే...

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీసీ రాజు

ఉప్పల్ నియోజకవర్గానికి ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నూతన డిప్యూటీ కమిషనర్ రాజు, గురువారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా డీసీ రాజుకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు...

పారిశుద్ధ్య సిబ్బందికి రక్షణ కిట్ల పంపిణీ

ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకనగర్ డివిజన్‌లో జీహెచ్ఎంసి పారిశుద్ధ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి, చిలుకనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా...
spot_img

Hot Topics

error: Content is protected !!