రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఉదయం విశాఖ నగర పార్టీ కార్యాలయంలో 68వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు...
మౌలాలి డివిజన్ 138 కార్పొరేటర్ శ్రీమతి సునీత శేఖర్ కార్యాలయంలో మట్టి గణపతి విగ్రహాలను వివిధ కాలనీ అధ్యక్షులు, సొసైటీ సభ్యులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విగ్నేశ్వర నగర్ కాలనీ అధ్యక్షులు వెంకటేష్...
తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విదేశీ పర్యటన ముగించుకుని మల్కాజగిరి చేరుకున్న ఆమె, “ఎనిమిది నెలల పాటు విదేశంలో...
వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మల్కాజగిరి ఎంపీ ఈటలతో భేటీ అయ్యి, స్థానిక ప్రజల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల స్పందిస్తూ, 100 శాతం రైల్వే నిధులతో కాకతీయనగర్, వినాయక్...
సథరన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ (SPLTO) వారు ప్రతి సంవత్సరం ప్రైవేటు కళాశాలలలో పనిచేస్తున్న ప్రతిభావంతులైన అధ్యాపకులకు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం...