Saturday, August 1, 2026
Homeట్రేండింగ్

ట్రేండింగ్

తెలంగాణలో జర్నలిస్టుల జోలికి వస్తే ఊరుకోం : సుందర్ కల్లూరి

తెలంగాణలోని ప్రతీ జర్నలిస్ట్ కి న్యాయం జరగాలని రిపోర్టర్లు, డెస్క్‌ జర్నలిస్టులు, చిన్న పత్రికలు, డిజిటల్ మీడియా అంటూ వేరు చేయడం తగదని, జీవో 252 ని పునఃసమీక్షించాలని, అర్హులైన ప్రతీ జర్నలిస్ట్...

సేంద్రియ వ్యవసాయంపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలి:శాసనమండలిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్

భూమిని మనం తల్లిగా పూజిస్తాం… అదే మట్టిలో పుడతాం, అదే మట్టిలో కలిసిపోతాం. అలాంటి తల్లిని మనమే కలుషితం చేస్తున్న పరిస్థితి ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు....

ప్రతి ఇంటికీ బీజేపీ సంక్షేమం చేరవేయాలి : రామచందర్ రావు

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ముఖ్యమైన పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు హైదరాబాద్‌కు పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లాలని, ప్రతి ఇంటికి చేరి ప్రధానమంత్రి నరేంద్ర...

విష్ణుపురి, భ్రమరాంబికా నగర్ పార్కులలో పనులను పరిశీలించిన కార్పొరేటర్ శ్రవణ్

మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఈ రోజు GHMC హార్టికల్చర్ అధికారులతో కలిసి విష్ణుపురి మరియు భ్రమరాంబికా నగర్‌లలోని పార్కులలో దాదాపు మూడు లక్షల రూపాయలతో చేపట్టిన మైంటెనెన్స్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ...

బంజారాహిల్స్ లో మహిళా భవన్ ప్రారంభం – మహిళలకు కొత్త అవకాశాలు

బంజారాహిల్స్ లోని ఎన్బిటి నగర్ లో 93.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మహిళా భవన్ ను రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల...
spot_img

Hot Topics

error: Content is protected !!