రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా సోడమ్ మండలం అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి గ్రామాల్లో గుర్తించిన ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (పక్షి ఫ్లూ) కేసులపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు...
వినాయక్నగర్ పరిధిలోని బండచెరువు వాకర్స్ పార్కులో సుమారు రూ.16 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి సోమవారం ప్రారంభించారు. ఈ నిధులతో పార్కులో ర్యాంప్, మెట్లు, చెరువులోకి దిగేందుకు...
తెలంగాణలోని ప్రతీ జర్నలిస్ట్ కి న్యాయం జరగాలని రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు, చిన్న పత్రికలు, డిజిటల్ మీడియా అంటూ వేరు చేయడం తగదని, జీవో 252 ని పునఃసమీక్షించాలని, అర్హులైన ప్రతీ జర్నలిస్ట్...
భూమిని మనం తల్లిగా పూజిస్తాం… అదే మట్టిలో పుడతాం, అదే మట్టిలో కలిసిపోతాం. అలాంటి తల్లిని మనమే కలుషితం చేస్తున్న పరిస్థితి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు....
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ముఖ్యమైన పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు హైదరాబాద్కు పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లాలని, ప్రతి ఇంటికి చేరి ప్రధానమంత్రి నరేంద్ర...