Wednesday, June 24, 2026
Homeట్రేండింగ్

ట్రేండింగ్

గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ ల పాత్ర కీలకం : మంత్రి సీతక్క

గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని,గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ ల పాత్ర కీలకంగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం...

మల్కాజ్గిరి డిగ్రీ కళాశాలకు జీఎంసీ క్రీడా సామగ్రి విరాళం చేసిన కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి

ఈ రోజు వాజ్పాయి నగర్, వినాయకనగర్ డివిజన్ పరిధిలోని మల్కాజ్గిరి డిగ్రీ కళాశాలలో జీఎంసీ (GMC) ద్వారా మంజూరైన క్రీడా సామగ్రిని కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి కాలేజ్ ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం సమక్షంలో...

వినాయకనగర్ డివిజన్ అభివృద్ధి పనులకు బడ్జెట్ మంజూరు చేయాలి : క్యానం రాజ్యలక్ష్మి

వినాయకనగర్ డివిజన్‌లో చేపట్టాల్సిన అత్యవసర అభివృద్ధి పనులకు సంబంధించి బడ్జెట్ మంజూరు చేయాలని వినాయకనగర్ డివిజన్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి కోరారు.ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా GHMC జోనల్ కమిషనర్‌ను కలసి,...

ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజాను పూర్తిగా నియంత్రణలోకి తీసుకొస్తున్నాం : అచ్చెన్నాయుడు

రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా సోడమ్ మండలం అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి గ్రామాల్లో గుర్తించిన ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (పక్షి ఫ్లూ) కేసులపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు...

బండచెరువు వాకర్స్ పార్కులో అభివృద్ధి పనులకు శ్రీకారం

వినాయక్‌నగర్ పరిధిలోని బండచెరువు వాకర్స్ పార్కులో సుమారు రూ.16 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి సోమవారం ప్రారంభించారు. ఈ నిధులతో పార్కులో ర్యాంప్, మెట్లు, చెరువులోకి దిగేందుకు...
spot_img

Hot Topics

error: Content is protected !!