పశ్చిమ ఆసియాలో ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఈ ఘర్షణ అనేక రూపాంతరాలు చెంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే ప్రమాదం...
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన లేఖ రాశారు. అసెంబ్లీలో...
ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజైన సోమవారం నాడు విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ఘనంగా...
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి రోడ్లు కీలక పునాది అని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలో రోడ్లు భవనాల శాఖ పరిధిలో చేపట్టిన...
అమరావతి రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం మభ్యపెడుతోందని మంత్రాలయం ఎమ్మెల్యే అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మండల పరిధిలోని రాంపురం గ్రామంలో నిర్వహించిన...