దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన–2027 ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హౌస్ లిస్టింగ్ కార్యక్రమం ప్రారంభమవడంతో కీలక దశకు అడుగుపెట్టినట్లు భావిస్తున్నారు. ఈ కీలక ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు...
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు...
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. ప్రజా...
ఆనంద్ బాగ్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడగా, బీజేపీ...
దేశంలో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయం చారిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళనం’ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు...