Monday, June 22, 2026
Homeట్రేండింగ్

ట్రేండింగ్

పోక్సో కేసులో బండి భగీరథ్ కస్టడీ ముగింపు.. చర్లపల్లి జైలుకు తరలింపు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసు కస్టడీ ముగియడంతో భగీరథ్‌ను అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు...

మహిళలు ఉద్యోగాలు వెతికేవారు కాదు.. ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఎదగాలి: మంత్రి సీతక్క

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కుమురం భీం ఆదివాసీ భవన్‌లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు....

ఆక్వా రంగ స్థిరత్వానికి పారదర్శక విధానాలే పరిష్కారం

ఆక్వాకల్చర్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రింప్ ఫీడ్ ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, రైతులపై...

నెల్లూరులో మత్స్యకారుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

నెల్లూరు జిల్లా తీరప్రాంతంలో జరిగిన విషాదకర పడవ ప్రమాద ఘటనపై రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు మృతి చెందడం...

“మీ సురక్ష” అవగాహన సమావేశం.. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సుమతి

మల్కాజిగిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ సుమతి ఆధ్వర్యంలో “మీ సురక్ష” కార్యక్రమంలో భాగంగా సైబర్ అవగాహన, ప్రజా భద్రత అంశాలపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. సాయినాథ్‌పురంలోని ప్రశాంత్ గార్డెన్‌లో జరిగిన ఈ...
spot_img

Hot Topics

error: Content is protected !!