కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలా వ్యవహరించాలనే దానిపై కేటీఆర్ సర్టిఫికెట్ బీజేపీకి అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు...
ములుగు జిల్లా వెంకటాపురంలో భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సదస్సు వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి...
కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన కంచికచర్ల మండలపార్టీ అధ్యక్షుడు కోగంటి వెంకట సత్యనారాయణ (కోగంటి బాబు) ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని...
రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన షేక్ హసన్ బాషా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో...
ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట, తిరువూరు రూరల్ నియోజకవర్గాల్లో కేశినేని ఫౌండేషన్ ద్వారా దత్తత తీసుకున్న 40 గ్రామాల్లో ఉద్యోగ, స్వయం ఉపాధి రంగాలపై యువతీ యువకులతో పాటు గ్రామ ప్రజలకు...