బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం బుధవారం నాడు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అధ్యక్షత...
మిర్యాలగూడకు చెందిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు దైద రవి, గురువారం నాడు భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు. ఈ కార్యక్రమం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. పార్టీలో చేరిన...
తెలంగాణ రాష్ట్రాన్ని టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం కావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకంగా స్పందించారు. రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో బుధవారం...
"నాపై డ్రగ్స్ కేసు ఉందని ఎవరు అంటున్నారు? అలాంటి కేసులతో నాకేమైనా సంబంధాలున్నాయా? ఏమైనా ఆధారాలు ఉంటే దమ్ముంటే బయటపెట్టు" అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల...
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నుంచి వచ్చిన నోటీసులు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన పాపాల ఫలితమేనని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన నోటీసులను...